పరమత సహనము
మన ఇండియా, దటీజ్ భారత్ లో ప్రతీవాడు తనను మించిన సెక్యులరిస్ట్ వేరెవడూ లేడని చెప్పుకుంటాడు.
మన రాజ్యాంగం ఉద్దేశించినది "మత ప్రసక్తి లేని లౌకిక" రాజ్యాన్ని.
ఇందిరాగాంధీ పుణ్యమా అని, దాన్ని "సర్వమత సమభావ లౌకిక" అని మార్చేశారు.
అక్కడినించే మొదలయ్యాయి అనేక నాటకాలు. అందరూ అందులో పాత్రధారులే.
టపా కోసం ఎదురుచూస్తు ఉండండి.
No comments:
Post a Comment